హైదరాబాద్: నగరంలో పాతబస్తీ కాలాపత్తర్ లో కరోనా వైరస్ తో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (53) మరణించారు. కాలాపత్తర్ పీఎస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న యూసఫ్(54 ) తీవ్ర జ్వరం,ఊపిరి సమస్యలతో అనారోగ్యం పాలయ్యారు. కరోనా టెస్టులు చేయగా.. పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 15న హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్ఐ పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు.
కరోనా వైరస్తో కాలాపత్తర్ ఏఎస్ఐ మృతి
- హైదరాబాద్
- June 22, 2020
లేటెస్ట్
- థాయ్లాండ్ ఓపెన్ నుంచి సుమీత్–సిక్కి జోడీ ఔట్
- కేసీఆర్ బస్సు యాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు : కేటీఆర్
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా
- మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ : షబ్బీర్ అలీ
- టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్
- జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్
- హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య
- రెండో సెమీస్కు రిజర్వ్ డే లేదు
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తరు! : జగ్గారెడ్డి
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!