భక్తుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అదనపు సర్వీసులను నడపనుంది. అన్ని రూట్లలో చివరి రైలు మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమై 2 గంటలకు చివరి స్టేషన్కు చేరుకుంటుంది. అవసరాన్ని బట్టి అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.