హైదరాబాద్

రన్నింగ్ కారులో మంటలు.. సుచిత్రలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: రన్నింగ్​కారులో మంటలు చెలరేగిన ఘటన సుచిత్ర అంగడిపేటకు కొద్ది దూరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి నాగార

Read More

మూసీ బఫర్‌‌ జోన్లో అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా?

గండిపేట, వెలుగు: మూసీ బఫర్‌‌ జోన్‌‌ లో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రార

Read More

సగరులను బీసీ-ఎ కేటగిరీలో చేర్చాలి .. అఖిల భారత సగర మహాసభ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన సగరులను బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–ఎ కేటగిరీలోకి మార్చాలని అఖిల భారత సగర మహాసభ డిమాండ్

Read More

ఎస్టీయూటీఎస్ కార్యవర్గం ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూటీఎస్) హైదరాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం, ఎన్నికలు కాచిగూడలోని ఎస్టీయూ భవన్​లో ఆదివారం జరిగాయి. ఈ సమ

Read More

చికాగోలో కిమ్స్ డాక్టర్ల సత్తా ...40 ఏండ్లలో తొలిసారిగా భారత్‌‌‌‌ కు స్వర్ణం

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ రుమటాలజీ వేదికపై భారత వైద్యులు చరిత్ర సృష్టించారు. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రతిష్టాత్మక అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజ

Read More

వీరబ్రహ్మేంద్రస్వామి జయంతిని అధికారికంగా జరపాలి..ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ట్యాంక్ బండ్, వెలుగు: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి ఉత్సవాలు ఆదివారం ట్యాంక్ బండ్​లో ఘనంగా జరిగాయి. పోతులూరి విగ్రహానికి ఎమ్మెల్సీ మధుసూదనా

Read More

నిజాం కాలేజ్ గ్రౌండ్స్ 2.5కె రన్... చిన్నబోయిన దేవేందర్యాదవ్ మెమోరియల్ నిర్వహణ

ఓల్డ్​ సిటీ, వెలుగు: 35వ చిన్నబోయిన దేవేందర్​యాదవ్​ మెమోరియల్​రన్​ను ఆదివారం నిజాం కాలేజ్​ గ్రౌండ్స్​లో నిర్వహించారు. 2.5 కె రన్​బాలుర విభాగంలో ఇ.వెంక

Read More

ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల.. ఇబ్రహీంపట్నం దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఒకటి తర్వాత ఒకటి.. వరసగా ప్రమాదాలు కలవపెడుతున్నాయి. చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సున కంకర టిప్పర్ ఢీకొని 20 మంది చనిపోయిన సంచలనంగా మారింది. ఇదే సమయంలో మరో

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై 16 మందితో కో ఆర్డినేషన్ కమిటీ..చైర్పర్సన్గా మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ 16 మంది పార్టీ నేతలత

Read More

కాంట్రాక్టులు, కమీషన్లపైనే ఆధారపడ్డరు..రాష్ట్ర సర్కారుపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు, కమీషన్లపై మాత్రమే ఆధారపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. అవినీతి

Read More

Gold Rate: సోమవారం పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

Gold Price Today: కొత్త నెలలో బంగారం, వెండి రేట్లు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న కొన్ని ఉద్రిక్తతలే దీనికి కారణంగా నిపుణులు చెబుతు

Read More

బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో సర్వే నిర్వహించి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టపరంగా ముందుకెళ్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప

Read More

సైనికులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి..బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: దేశ సైనికుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు, సైనికులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ తమిళనాడు, కర

Read More