హైదరాబాద్

గత ప్రభుత్వంలో ఆడబిడ్డలను పలకరించలేదు

ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్​ అగ్రికల్చర్​ యూనివర్శిటీలో ఏర్ప

Read More

సాగర్ ప్రాజెక్ట్ కు వరదపోటు.. ఆనందంలో రైతులు..

నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహంకొనసాగుతుంది . క్రిష్ణా నది బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో సాగర్​ ప్రాజెక

Read More

హీరో మహేశ్‌బాబుకు వినియోగదారుల కమిషన్‌ నోటీసులు..

హీరో మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ బాబుకు సోమవారం ( జులై 7 ) రంగారెడ

Read More

ఏడాదిలో 2,306 యూనిట్ల రక్తం సేకరణ

 తలసేమియా వ్యాధిగ్రస్తుల సేవలో  వైశ్య ఫెడరేషన్ ముందంజ  ముషీరాబాద్, వెలుగు: వైశ్య ఫెడరేషన్ ద్వారా ఏడాదిలో తలసేమియా వ్యాధిగ్రస్తు

Read More

ఎస్ఐఆర్పై ప్రజావ్యతిరేకతతోబీజేపీ వెనుకడుగు... కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే‌‌

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌లో ప్రజల ఓటు హక్కును‌‌ హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌‌ చీఫ్‌‌

Read More

తెలుగోళ్లు తగ్గేదేలే: నాట్స్ 2025లో అల్లు అర్జున్

‘తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్’ అని అమెరికా వేదికగా చెప్పాడు అల్లు అర్జున్. అక్కడ జరిగిన ‘నాట్స్ 2025’ కార్యక్ర

Read More

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై‘ఈగల్’ నిఘా

నవ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసైతే తొలుత వారి కుటుంబంపై, అనంతరం సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. పాశ్చాత్య

Read More

దేశంలో ఇంకా తీరని తాగునీటి కొరత!

జల్ జీవన్ మిషన్  కింద 2024 నాటికి  దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతి ఇంటికి కుళాయి  నీరు అందించాలని  కేంద్రం  లక్ష్యంగ

Read More

అపనమ్మకపు సమాజంలోఉన్నామా?

కొంతకాలంగా  నేను  గమనిస్తోన్న  ఒక విషయం నన్ను కలచివేస్తోంది.  ఆ విషయం బ్రేకింగ్ న్యూసో,  వైరల్ వీడియోనో, పేపర్ హెడ్ లైనో కాదు

Read More

కొత్త జిల్లాల పోస్టులు భర్తీ చేయాలి..సీఎం రేవంత్రెడ్డికి ఆర్. కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్, వెలుగు: పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం అధికారులను కేటాయించడం మర్చిపోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

Read More

ప్రజల ముందుకు ఖమేనీ.. యుద్ధం తర్వాత తొలిసారి బంకర్ నుంచి బయటికి

టెహ్రాన్: ఇజ్రాయెల్​తో యుద్ధం తర్వాత ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌ అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. సెంట్రల్ టెహ్రాన్&

Read More

అమర్‌‌నాథ్‌‌ యాత్రకు.. 7 వేల మందితో ఐదో బ్యాచ్‌‌

జమ్మూ: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికి దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌‌ నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం తెల్

Read More