హైదరాబాద్

కార్యకర్తలను అగ్రనేతలు కలిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు : బీఆర్ఎస్​ క్యాడర్

కార్యకర్తలను అగ్రనేతలు కలిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారం కోల్పోయిన తర్వాత సమీ

Read More

పబ్జీ గేమ్ కు బానిసై డిగ్రీ స్టూడెంట్ సూసైడ్

ఎల్లారెడ్డిగూడలో ఘటన పంజాగుట్ట, వెలుగు :  పబ్జీ గేమ్ కు బానిసై డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ కు పాల్పడిన ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది.

Read More

ఇవాళ, రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు :  త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆది, సోమవారాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమా

Read More

ఇన్వెస్ట్ పేరిట 3.16 కోట్లు కొట్టేసిన ముఠా..సీఏను అరెస్ట్ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు

    సైబర్ మోసాలకు బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు     ఖాతాదారులకు తెలియకుండానే చీటింగ్‌‌     దుబాయి

Read More

దోపిడీ చేసినోళ్లే 420 అంటే..ఏమనాలె?: పొన్నం ప్రభాకర్

పదేండ్ల విధ్వంసాన్ని పూడ్చే బాధ్యత మాపై ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్       గౌరవెల్లి నిర్వాసితులను గత ప్రభుత్వం కొట్టించ

Read More

డీపీఎస్ స్కూల్ లో ఘనంగా సీతారామ కల్యాణ మహోత్సవం

    డీపీఎస్ స్కూల్ లో ఘనంగా  సీతారామ కల్యాణ మహోత్సవం      నిర్వాహకులు కొమరయ్య దంపతులకు అభినందనలు   ఉ

Read More

మూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు

    సబర్మతి, యమున, నమామి గంగా ప్రాజెక్ట్ ల  పరిశీలన     ఆయా రాష్ట్రాల రివర్ ప్రాజెక్ట్ ల ఉన్నతాధికారులతో భేటీ అయిన

Read More

హైదరాబాద్ సిటీ క్లీనింగ్ లో బల్దియాకు జాతీయస్థాయి అవార్డు

హైదరాబాద్​, వెలుగు : గ్రేటర్ సిటీని పరిశుభ్రంగా ఉంచడంలో బల్దియా స్వచ్ఛ సర్వేక్షణ్ –2023 అవార్డుకు ఎంపికైంది. ఈనెల 11న న్యూఢిల్లీలో కేంద్ర గ

Read More

లారీలోని గ్రానైట్ రాళ్లు పడి ఇద్దరు మృతి

జీడిమెట్ల, వెలుగు: గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... గుజరాత

Read More

30 తులాల గోల్డ్ చోరీ అత్తాపూర్ పరిధిలో ఘటన

గండిపేట్,వెలుగు :  ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన అత్తాపూర్‌‌ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్ర

Read More

బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర బ్రాంచ్​లు ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు :  సిటీలోని పంజాగుట్టలో బ్యాంక్​ఆఫ్​మహారాష్ట్ర (బీవోఎం) రెండు బ్రాంచ్​లను ప్రారంభించింది. శనివారం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్

Read More

కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య గొడవ

మెహిదీపట్నం, వెలుగు: ప్రజాపాలన చివరిరోజున కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. శనివారం  టప్పా చబుత్రా పీఎస్

Read More

అయోధ్యకు పాదయాత్ర..రాముడికి బంగారు పాదుకలు తీసుకెళ్తున్న హైదరాబాద్ వాసి

హైదరాబాద్ :  హైదరాబాద్​కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్నారు. బంగారు పాదుకలను తలపై పెట్టుకుని వేలాది కిలోమీటర్లు నడి

Read More