హైదరాబాద్

గుండాల మండలంలో డెంగ్యూతో స్టూడెంట్‌‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఘటన గుండాల, వెలుగు : డెంగ్యూతో ఓ స్టూడెంట్‌‌ చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్ల

Read More

కేటుగాళ్లు.. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు.. చివరకు పోలీసులకు దొరికారు

పిల్లల కిడ్నాప్​ ముఠా అరెస్ట్ .. ఆరుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు కిడ్నాప్​ ముఠాలో కీరోల్​గా సిద్దిపేట నర్సింగ్​హోం డాక్టర్​..  రూ.

Read More

ఎదులాబాద్ చెరువులో చేపలు మృత్యువాత

నీటి కాలుష్యం వల్లేనన్న బీజేపీ నేత సుదర్శన్ రెడ్డి కాలుష్య పరిశ్రమలను తరలించాలని డిమాండ్  ఘట్​కేసర్, వెలుగు: నీటి కాలుష్యంతో ఎదులా

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ

జనగామ, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ పిలుపునిచ్చారు. తెలం

Read More

1.1 కిలోల బరువుతో పుట్టిన శిశువుకు..‘కిమ్స్‌‌ కడల్స్’లో అరుదైన ట్రీట్‌‌మెంట్‌‌

రెండు నెలల కింద సూరత్‌‌లో పుట్టిన శిశువు వెంటిలేటర్‌‌ మీద 1,300 కిలోమీటర్లు ప్రయాణించి సికింద్రాబాద్‌‌కు.. శిశువు

Read More

పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్.. ఆరుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు

కిడ్నాప్​ ముఠాలో కీరోల్​గా   సిద్దిపేట నర్సింగ్​ హోం డాక్టర్  రూ. 40 వేల నుంచి రూ.7 లక్షల దాకా అమ్మకం రూ. 4.50 లక్షలకు బిడ్డలను అమ్మ

Read More

కేయూతో ‘నేచరోపతి’ అవగాహన ఒప్పందం

హసన్ పర్తి, వెలుగు :  కాకతీయ యూనివర్సిటీతో హనుమకొండలో ఇంటర్నేషనల్ నేచరోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్  అవగాహన ఒప్పందం చేసుకుంది. సోమవారం వ

Read More

రాష్ట్రానికి చేరుతున్న యూరియా..32 వేల టన్నుల స్టాక్

నిత్యం 5 వేల టన్నులకు పైగా సరఫరా రాష్ట్రవ్యాప్తంగా 32 వేల టన్నుల స్టాక్​ రైతులు ఆందోళన చెందొద్దంటున్న అధికారులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర

Read More

ఓటరు లిస్టు అంటే చిత్తు కాగితమా?..ఇష్టమున్నోళ్ల పేర్లు రాస్తామంటే ఎలా?

ఇష్టమున్నోళ్ల  పేర్లు రాస్తామంటే ఎలా?.. విధి నిర్వహణలో ఈసీ విఫలం ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలో ఎన్నిక

Read More

విమర్శిస్తే సమస్యలు పరిష్కారం కావు: AITUC అధ్యక్షుడు వి.సీతారామయ్య

సింగరేణిలో రాజకీయ జోక్యంపై పోరాడకుండా కొందరు  పైరవీలు  గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే

Read More

సర్కారు బడుల్లో ఏఐ, డేటా సైన్స్ పాఠాలు..

సర్కారు స్కూల్ స్టూడెంట్లకు ఏఐ, డేటా సైన్స్ పాఠాలు వారంలో డిజిటల్ లెర్నింగ్ క్లాసులు ప్రారంభం 5 వేల హైస్కూళ్లలో అమలు చేయనున్న విద్యా శాఖ 6 ను

Read More

నడిగడ్డకు ఏం చేయలేదు.. నేతలే బాగుపడ్డరు..మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

గద్వాల, వెలుగు: 12 ఏండ్ల కాలంలో నేతలు బాగుపడ్డారే తప్ప నడిగడ్డలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఇక్కడి నేతలు దోచుక

Read More

సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు ..సంస్మరణ సభలో పలువురు వక్తలు

అలంపూర్, వెలుగు:  భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం పోరు బాట పట్టిన మహోన్నత నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ

Read More