
హైదరాబాద్
హైదరాబాద్ : నాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ.. భవిష్యవాణి స్వర్ణలతకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు
పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాంపల్లి భోగుట్టలోని 515 మంది లబ్ధి
Read Moreఅన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు
ఈ సీజన్లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు
Read Moreకోల్కథ ముగిసింది.. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం
బెంగళూరు: అనూహ్యంగా వచ్చిన ఎనిమిది రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ఐపీఎల్ను వాన వెంటాడింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆ
Read Moreఆటల్లో మెరిసిన అందాల భామలు.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డే ఈవెంట్
పది విభాగాల్లో పోటీలు.. పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా,
Read Moreతప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్ మహేశ్
నిజామాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇ
Read Moreమహిళా సంఘాల సభ్యులకు ఫ్రీగా హెల్త్ టెస్టులు.. ఆరోగ్య భద్రత: సీఎం రేవంత్ రెడ్డి
మహిళా శక్తే కాంగ్రెస్ బలం చైనా, పాక్తో యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళాశక్తిని చాటారు ఆడబిడ్డలను వ్యాపార రంగంలో ప్రోత్
Read Moreప్రజలే ట్రాఫిక్ పోలీసులై.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్లను పట్టిస్తున్నరు
ఫొటోలు, వీడియోలు తీసి పోలీస్ ఎక్స్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులనూ వదలట్లే.. జనం పెట్టే పోస్టులపై వ
Read Moreచెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు.. బిల్డర్లు, ట్రాన్స్ పోర్టర్లకు హైడ్రా కమిషనర్ వార్నింగ్
చెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శనివారం (మే 17) రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్&
Read Moreఅత్తాపూర్లో డెలివరీ బాయ్పై దాడి చేసి బైక్ లాక్కున్నరు
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జలాల్ బాబా నగర్ లో నజీమ్ అనే డెలివరీ బాయ్పై గుర్తు తెల
Read MoreSmartphones:రూ.20వేలలోపు 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు..
20వేలకంటే తక్కువ ధరకే బెస్ట్ కెమెరా ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ టాప్ డివైజ్లతో పోలిస్తే ఇతర స్మార్ట్ఫోన్ మోడల్లు చాలా తక్కువగా ఉన్నా
Read Moreవాళ్లను నెల రోజులు బార్డర్లో డ్యూటీ చేయించాలి : ఎంపీ రఘునందన్ రావు
యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాల
Read Moreవాళ్లు బుల్లెట్టు పేలిస్తే..మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు: జయప్రద
పహల్గామ్ ఘటన( ఏప్రిల్ 22) మర్చిపోలేని రోజన్నారు మాజీ ఎంపీ సినీ నటి జయప్రద .హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాలీలో పాల్గొన్న ఆమె.. మతం
Read More2200 మంది అనాధ చిన్నారులకు హెల్త్ కార్డులు
హైదరాబాద్: తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలేనని మంత్రి సీతక్క అన్నారు. తల్లిదండ్రులు లేని లోటును తీర్చి వాళ్ళు ఎదిగే విధంగా ప్రభుత్వం మానస
Read More