న్యూఢిల్లీ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) టెన్త్ స్టూడెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పది తర్వాతే సీఏ ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చని తెలి పింది. ఇప్పుడున్న రూల్స్ ను సవరిం చినట్లు పేర్కొంది. ఇంతకుముందు వరకు ఇంటర్ పూర్తయిన తర్వాతే సీఏ ఫౌండేషన్ కోర్సులో చేరాల్సి ఉండేది. ‘‘టెన్త్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లు ఫౌండేషన్ కోర్సులో ప్రొవిజనల్ అడ్మిషన్ తీసుకోవచ్చు.ఇంటర్తో పాటే 4 నెలల కోర్సును పూర్తి చేయొచ్చు. ఇంటర్ క్లియర్ చేస్తేనే అడ్మిషన్ కన్ఫమ్ అవుతుంది. ఆ తర్వాత ఫౌండేషన్ కోర్సు పరీక్ష రాయాలి’ అని ఐసీఏఐ ప్రెసిడెంట్ అతుల్ కుమార్ చెప్పారు. కొత్త రూల్స్ తో 6 నెలల ముందుగానే సీఏ పూర్తి చేయొచ్చని తెలిపారు.
గుడ్ న్యూస్.. టెన్త్ తర్వాతే సీఏ చేసే చాన్స్
- దేశం
- October 21, 2020
లేటెస్ట్
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్