పెర్త్: ICC ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది.
క్రీజులో ఉన్నంత సేపు బాల్ పై విరుచుకుపడిన షెఫాలీ వర్మ.. 17 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో (39) రన్స్ చేసింది. 5.3 ఓవర్ లో వర్మ ఔట్ కావడంతో రన్ రేట్ కాస్త తగ్గింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్(34), వేదా కృష్ణమూర్తి(20) విరుచుకు పడటంతో బంగ్లాకు ఛాలెంజింగ్ టార్గెట్ విసిరింది భారత్.
బంగ్లా బౌలర్లలో
పన్నా, సాల్మా చెరో 2 వికెట్లు తీశారు.
India post 142 on the board against Bangladesh, thanks chiefly to the incredible Shafali Verma (39 off 17), Rodrigues (34) and Krishnamurthy's finishing touches (20* off 11). #T20WorldCup
— Cricbuzz (@cricbuzz) February 24, 2020