న్యూఢిల్లీ: కొవాగ్జిన్ కరోనా టీకా ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత వైరస్ కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ స్వల్పంగానే ఉంటుందని గురువారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చీఫ్డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాతే కొవాగ్జిన్ తో యాంటీబాడీలు బాగా ఉత్పత్తి అయి ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆయన తెలిపారు. అందుకే కొవాగ్జిన్ సెకండ్ డోస్ కు 4 నుంచి 6 వారాల గ్యాప్ ను మాత్రమే నిర్ణయించారని తెలిపారు. ఫస్ట్ డోస్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య సెకండ్ డోస్ తీసుకుంటేనే వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలు బాగా ఉత్పత్తి అవుతాయన్నారు. అయితే కొవిషీల్డ్ టీకాతో ఫస్ట్ డోస్ తర్వాతే వైరస్కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నారు. ఆ తర్వాత 3 నెలలకు సెకండ్ డోస్ తీసుకుంటే టీకా మరింత బాగా పని చేస్తుందన్నారు. అందుకే కొవిషీల్డ్ సెకండ్ డోస్ కు గడువును 12 నుంచి 16 వారాలకు పెంచినట్లు ఆయన వివరించారు.
సెకండ్ డోస్ తర్వాతే కొవాగ్జిన్ తో ఇమ్యూనిటీ ఎక్కువ
- దేశం
- May 22, 2021
లేటెస్ట్
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
- Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
- వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?
- ఇజ్రాయిల్కు ఇరాన్ వార్నింగ్.. మీరే అని తెలిస్తే ఊరుకోం
- Shivam Dube: చెన్నై అల్రౌండర్ జేబులు తనిఖీ చేసిన అంపైర్.. అసలు కారణం ఇదే..!
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్