కొలంబో: శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కోసం రోజుల తరబడి లైన్ లో నిలబడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుం టున్నారు. తాజాగా గురువారం మరొకరు చనిపోయారు. కలుతర జిల్లా అంగురువాతోటలోని బంక్ వద్ద 63 ఏండ్ల ట్రక్కు డ్రైవర్ ఐదు రోజుల పాటు లైన్ లో ఉన్నారని, ఆయన తన ట్రక్కులోనే చనిపోయారని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు బంక్ ల వద్ద లైన్ లో నిలబడి చనిపోయినోళ్ల సంఖ్య 10కి చేరిందని తెలిపారు. వీరందరూ 43 నుంచి 84 ఏండ్ల మధ్య వాళ్లని పేర్కొన్నారు. వీరిలో ఎక్కువ మంది కార్డియాక్ అరెస్టుతో చనిపోయారన్నారు. పోయిన వారం కొలంబోలోని బంక్ వద్ద కొన్ని గంటల పాటు లైన్ లో ఉన్న 53 ఏండ్ల పెద్దాయన గుండెపోటుతో మరణించారని చెప్పారు.
డీజిల్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్రజలు
- విదేశం
- June 24, 2022
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే