భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన ముగిసింది. భూటాన్ లో తన పర్యటన సందర్భంగా 10 MOUలను కుదుర్చకున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, రూపే కార్డులను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా దక్షిణాసియా ఉపగ్రహానికి గ్రౌండ్ స్టేషన్ ను మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భూటాన్ కు భారత్ అండగా ఉంటుందని…ఆ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు మోడీ. భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజదంపతులు మోడీకి విందు ఇచ్చారు. తన పర్యటన తర్వాత ప్రత్యేక విమానంలో భారత్ కు బయల్దేరారు ప్రధాని మోడీ.
భూటాన్కు అండగా భారత్: మోడీ
- విదేశం
- August 19, 2019
లేటెస్ట్
- ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య
- దేవాలయాల్లో లైబ్రరీలను పెట్టండి: ఇస్రో చైర్మన్
- ఐపీఓ నుంచి ఓయో ఔట్
- ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి.. పౌర హక్కుల సంఘం డిమాండ్
- శంకర్పల్లిలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్
- స్పెషల్ సెషన్లో మార్కెట్ అప్
- డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ
- ఇంకో 6 నెలల్లో వీ 5జీ సర్వీస్లు
- MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
- దేశంలో మోదీ వేవ్.. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ : వినోద్ కుమార్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు