న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ వల్ల ఇండియన్లు ఎన్నడూ లేనంతగా నష్టపోతారని ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ఆర్థర్ డి లిటిల్ ప్రకటించింది. దాదాపు 13.5 కోట్ల మంది జాబ్స్ కోల్పోతారని, 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి వెళ్లిపోతారని వెల్లడించింది. కన్జూమర్ ఆదాయం, పొదుపు విపరీతంగా తగ్గుతాయని ఈ కంపెనీ రిపోర్ట్ స్పష్టం చేసింది. తలసరి ఆదాయమూ తగ్గుతుందని కాబట్టి జీడీపీపై ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించింది. ‘‘ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎకానమీ రికవరీ ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉండొచ్చని మేం అనుకుంటున్నాం”అని పేర్కొంది.
ఇండియాలో 13.5 కోట్ల మంది జాబ్స్ పోతయ్
- బిజినెస్
- May 18, 2020
లేటెస్ట్
- పూజా కార్యక్రమాలతో తిండిబోతు దెయ్యం ప్రారంభం
- కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది
- టెన్త్ పలితాల్లో సిద్దిపేట సెకండ్..పడిపోయిన మెదక్, సంగారెడ్డి జిల్లాల ర్యాంక్ లు
- మే 10న వస్తున్న బ్రహ్మచారి
- ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు
- పది ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- నేడు మే డే ..ఆర్థికశక్తికి మూలం కార్మికశక్తి: సంపతి రమేష్ మహరాజ్
- ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ .. బంగారం డిమాండ్ జూమ్
- టెన్త్లో నిర్మల్ టాప్..రెండోసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
Most Read News
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్