దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,273 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..243 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,90,921 కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,472 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతానికి పడిపోయింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,13,724 కి చేరింది. దేశ వ్యాప్తంగా 1,77,44,08,129 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 4,22,90,921 కు చేరింది.
మరిన్ని వార్తల కోసం
పక్క దేశాలకు నడిచి పోతున్రు
మెడికల్ ఫీల్డ్లోకి ప్రైవేట్ సంస్థలు రావాలే