దేశంలో 7,554 కొత్త కరోనా కేసులు

దేశంలో 7,554 కొత్త కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.నిన్న తగ్గిన కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7,554 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా..కోవిడ్ తో 223 మంది మరణించారు.  కోవిడ్ సోకి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 14,123 మంది కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 85,680గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,77,79,92,977 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం

జోరుగా గోద్రెజ్​ జెర్సీ పాల అమ్మకాలు

బిలియనీర్లలో ఇండియాది మూడోప్లేస్​