WTC ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 249 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లు షమీ,ఇషాంత్ శర్మ చెలరేగారు. షమీ నాలుగు వికెట్లు, ఇషాంత్ శర్మ మూడు, రవిచంద్ర అశ్విన్ 2, జడేజ ఒక వికెట్ తీయడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరు చేయగల్గింది. అంతకుముందు ఇండియా తొలి ఇన్సింగ్స్ లో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం లభించింది.
చెలరేగిన షమీ...భారత్ పై న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం
- ఆట
- June 23, 2021
లేటెస్ట్
- మాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం
- రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా ?: హరీశ్ రావు
- బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం
- కనౌజ్ నుంచి అఖిలేశ్ యాదవ్ నామినేషన్
- బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన సిద్దిపేట సభ
- క్యాష్ ఇస్తే ఫోన్పే చేస్తానంటూ చీటింగ్
- సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’
- కరెంట్ షాక్ తో నాలుగెకరాల మామిడి తోట దగ్ధం
- విమానంలో డీజీపీకి అసౌకర్యం
- హరీశ్.. నీకు అంత సీన్ లేదు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!