తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్

తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న సెకండ్ వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్  తక్కువ స్కోరుకే  మూడు వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ  వ్యక్తిగత స్కోరు 5 వద్దు ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రిషబ్ పంత్ 19 తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ కూడా18 పరుగులకే ఔటవ్వడంతో భారత్ తక్కువ స్కోరుకే  మూడు వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయిన భారత్ 68 పరుగులు చేసింది.  క్రీజులో  కేఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 17 పరుగులతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఇంజిన్ కవర్ లేకుండానే ఎగిరిన విమానం

ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు?