సిరీస్‌‌‌‌పై..  అమ్మాయిల గురి..  నేడు బంగ్లాతో చివరి వన్డే

సిరీస్‌‌‌‌పై..  అమ్మాయిల గురి..  నేడు బంగ్లాతో చివరి వన్డే

మీర్పూర్‌‌‌‌ : బంగ్లాదేశ్‌‌‌‌ గడ్డపై మరో సిరీస్‌‌‌‌ నెగ్గి టూర్‌‌‌‌ను విజయవంతంగా ముగించాలని ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో భాగంగా శనివారం జరిగే చివరి మ్యాచ్‌‌‌‌లో హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ కెప్టెన్సీలోని టీమ్‌‌‌‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

తొలి వన్డేలో ఓడినా  జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో రెండో మ్యాచ్‌‌‌‌లో నెగ్గిన ఇండియా ఈ పోరులో టాపార్డర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావాలని కోరుకుంటోంది.