కరోనా వైరస్ తో కువైట్లో ఓ భారత సంతతికి చెందిన డాక్టర్ చనిపోయారు.54 ఏళ్ల వాసుదేవ రావు అనే భారతీయ డాక్టర్ దుబాయిలోని జబేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 15 ఏళ్లుగా కువైట్లో ఉంటున్న వాసుదేవ రావు.. కువైట్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కువైట్ ఆయిల్ కంపెనీలో ఎండోడాంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్లోని ఇండియన్ డెంటిస్ట్ అలియన్స్(IDA) సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు., భారత్ నుంచి కువైట్లోకరోనా తో చనిపోయిన రెండో మెడికల్ ప్రొఫెషనల్ వాసుదేవ రావు.
కువైట్ లో కరోనాతో భారత సంతతి డాక్టర్ మృతి
- విదేశం
- May 13, 2020
లేటెస్ట్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
- పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- వైభవంగా మండల పూజ
- అందంగా పోలీసు కమిషనరేట్ ఆఫీస్
- భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ పనులు!
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆకుల హరిణ్
- జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!