ఖాట్మాండు: నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఇండియన్ ఎంబసీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుధవారం గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేపాల్లో ఇండియన్ అంబాసిడర్ మంజీవ్సింగ్ పురి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేపాల్లో ఏర్పాటు చేసిన మొదటి గాంధీజీ విగ్రహం ఇదే అని అధికారులు చెప్పారు. నేపాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో గాంధీజీ ప్రభావం బాగా ఉందని మంజీవ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఖాట్మాండు సిటీ హాల్లో గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నేపాల్లో గాంధీ విగ్రహం
- విదేశం
- October 3, 2019
లేటెస్ట్
- మే 23న మళ్లీ మనం మూవీ సెలబ్రేషన్స్
- జూన్ 1న బంగ్లాతో ఇండియా వామప్
- సెమీఫైనల్లో సాత్విక్, అశ్విని జోడీలు
- మాకు ట్రయల్స్ వద్దు ప్రశాంతత కావాలి: మహిళా రెజ్లర్ల వినతి
- ఓజీ ఈజ్ బ్యాక్.. జులై చివరికల్లా పోర్షన్ కంప్లీట్
- అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడితే కోచ్లకూ శిక్ష
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి