వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన 42 ఏండ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్గా గుర్తించారు. ఈ నెల 12న ఇండియానా పొలిస్ సమీపంలోని గ్రామీణ గ్రీన్వుడ్ ఏరియాలో సుఖ్విందర్ సింగ్ తన హోండా అకార్డ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయన కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న లేన్లోకి వెళ్లి ఎదురుగా వచ్చిన వెహికల్ నుఢీకొట్టింది. దీంతో సింగ్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13న మృతిచెందాడు. అలాగే, ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్, కారులో ఉన్న మరో మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి మృతి
- క్రైమ్
- October 17, 2023
లేటెస్ట్
- ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- కాళేశ్వరంపై క్షుణ్నంగా విచారణ చేపడతా: పీసీ ఘోష్
- రోహిత్ తెలివైన కెప్టెన్ యువరాజ్
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- బంగ్లాదే మూడో టీ20
- అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
- సూర్యను మూడో నంబర్లో ఆడించాలి: లారా
- హైదరాబాద్–లక్నో మ్యాచ్కు వర్షం ముప్పు!
- స్వయంభూ మూవీలో 8 కోట్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్
- పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు