కూరేళ్లలో యథేచ్ఛగా చెట్ల నరికివేత

కూరేళ్లలో యథేచ్ఛగా చెట్ల నరికివేత

కోహెడ, వెలుగు: కోహెడ మండలం కూరేళ్లలో యథేచ్ఛగా చెట్లను నరికేస్తున్నారు. అనంత సాగర్ కు చెందిన ఓ వ్యాపారి వేప, తుమ్మ, చింత, మోదుగు చెట్లను నరికించి  ఓ గుట్ట వద్ద డంపు చేసి శుక్రవారం సాయంత్రం డీసీఎం వ్యానులో సిద్దిపేట కు తరలించాడు. ఈ విషయం పై రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ను వివరణ కోరగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.