
విదేశం
శాశ్వత సీజ్ ఫైర్ కోసం కృషి చేస్తం: భారత్, పాక్ ఘర్షణపై చైనా కామెంట్
బీజింగ్: భారత్, పాకిస్తాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ కోసం తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితు
Read Moreఅణ్వాయుధ బెదిరింపులు రాలేదు: పార్లమెంటరీ కమిటీకి మిస్రీ వివరణ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్తో నెలకొన్న ఘర్షణ సమయంలో అణ్వాయుధ దాడికి సంబంధించి ఎలాంటి సంకేతాలు అందలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి
Read Moreఆయన మౌనం దేశానికే చేటు.. దేశానికి నిజం తెలియాలని మళ్లీ మళ్లీ అడుగుతున్నా: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్పై కాంగ్రెస్ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విమర్శలపర్వం కొనసాగిస్తున్నారు. జైశంకర్ మౌనం దేశ
Read Moreరెండు వారాల్లో 12 మంది గూఢచారులు అరెస్టు
తాజాగా ఎస్టీఎఫ్ అదుపులో యూపీకి చెందిన వ్యాపారి చండీగఢ్/లక్నో: ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న యూపీ
Read Moreరష్యా, ఉక్రెయిన్ మధ్య సీజ్ఫైర్ చర్చలు స్టార్ట్..ఇక యుద్ధం ముగిసినట్లే: ట్రంప్
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వార్ ముగిసినట్లేనని.. రెండు దేశాల మధ్య సీజ్ఫైర్కు చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రె
Read Moreట్రంప్ ఇండియాపై కక్షగట్టాడా..? మామిడి పండ్లు రిజెక్ట్, రైతులకు రూ.4 కోట్లు నష్టం
Mango Shipment: ఇటీవలి కాలంలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలను భారత్ వరుసగా ఖండిస్తూ వస్తోంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ ఇండియాపై కూడా తన ఆధిపత్యం క
Read Moreగోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా మిసైల్, డ్రోన్ల దాడికి పాక్ ప్లాన్.. కీలక విషయం బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణుల
Read Moreజ్యోతి మల్హోత్రా దేశ ద్రోహినా: పహల్గాం ఎటాక్ ముందు ఆమె రెక్కీ చేసిందా.. పాకిస్తాన్కు ప్లాన్ ఇచ్చిందా..?
న్యూఢిల్లీ: పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ)కి గూఢచారిగా పని చేస్తోందన్న ఆరోపణపలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన
Read Moreఅమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు క్యాన్సర్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని బైడెన్ కార్యాలయం వెల్లడించింది. మూత్ర
Read Moreలష్కరే తోయిబా టాప్టెర్రరిస్ట్ సైఫుల్లాను కాల్చిన చంపిన దుండగులు
ఇస్లామాబాద్: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ (ఎల్ఈటీ) టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్&
Read Moreకాపీ పేస్ట్ పాకిస్థాన్: విదేశాలకు పాక్ డెలిగేషన్ బృందం
ఇస్లామాబాద్: ఆపరేషన్సిందూర్తర్వాత భారత్ఏం చేస్తే పాకిస్తాన్అదే చేస్తున్నది. టెర్రరిజంపై తమ పోరాటాన్ని, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై
Read Moreగాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 103 మంది మృతి
గాజాస్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 103 మంది చనిపోయారు. శనివారం అర్ధరాత్రి దాటాక మొదలైన దాడులు.. ఆదివారం తెల్లవారుజాము దాకా కొనసాగాయ
Read Moreస్వయం ప్రకటిత బలూచిస్తాన్ నిలబడేనా.?
భారతదేశం మీడియాలో ఇటీవల బలూచిస్తాన్ గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ను ప్రత్య
Read More