విదేశం
పాక్లో మంత్రి ఇంటికి నిప్పు .. సింధు జలాల మళ్లింపుపై రైతుల నిరసన
సింధు జలాల మళ్లింపుపై రైతుల నిరసన రాస్తారోకో చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ రైతులు సింధ్: సింధు జలాలను
Read Moreఅమెరికా రక్షణకు స్వర్ణ కవచం .. గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్
స్పేస్లో సైతం మిసైల్స్, లేజర్ వెపన్స్ మోహరిస్తామని వెల్లడి ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ దూసుకొచ్చినా అడ్డుకునేలా ఏర్పాటు 175 బిలియన్ డాలర్ల ఖ
Read Moreపాకిస్తాన్లో సింధు జలాల గొడవ.. హోం మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు.. నెట్టింట వీడియోలు వైరల్
పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాపై యుద్ధానికి సిద్ధమని బీరాలు పలికిన దాయాది దేశం అంతర్యుద్ధంతో అల్లాడిపోతుంది. బలూచిస్తాన్ ఇప్పట
Read Moreనో లగేజ్ ఫుల్ కంఫర్ట్.. దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సర్వీర్, కోరిన చోటికే లగేజ్ వస్తది..
ఫేమస్ అయిన డైలాగ్ ఒకటి ఉంది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. ప్రస్తుతం దీనిని దుబాయ్ నిజరూపంలో చేసి చూపిస్తోంది. చాలా మంది వ్యాపార అవసరాలతో పాటు ట్రావెల్
Read Moreఅమెరికాకు రక్షణ కవచం.. స్పేస్లో రూ.17 లక్షల కోట్లతో ‘గోల్డెన్ డోమ్’.. రష్యా, చైనా ఆందోళన
ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్.. మరోవైపు ఇజ్రాయెల్-గాజా దేశాల మధ్య యుద్ధాలు.. దీనికి తోడు ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ప
Read Moreగాజాపై ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి.. నెతన్యాహుపై ఇంటా, బయటా పెరుగుతున్న విమర్శలు
డీర్ అల్-బలాహ్ (గాజా స్ట్రిప్): గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తీవ్రమైన దాడులు జరిపింది. ఈ
Read Moreహఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందే.. ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్
జెరూసలేం: ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్
Read Moreస్థంభించిన స్పెయిన్.. టెలికాం సేవల్లో భారీ అంతరాయం, ఏమైదంటే?
Spain Telecom Outage: ప్రస్తుత సాంకేతిక యుగంలో అత్యంత ముఖ్యమైనది సమాచారం వ్యవస్థ. దీనికి టెలికాం, ఇంటర్నెట్ సేవలు చాలా ముఖ్యమైనవిగా మారిపోయాయి. ఈ రెండ
Read Moreనేపాల్ దేశాన్ని కుదిపేసిన భూకంపం : వారం రోజుల్లోనే మూడు సార్లు..!
నేపాల్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. 2025, మే 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో ఊగిపోయింది
Read Moreగాజా సిటీ మొత్తాన్ని స్వాధీనం చేస్కుంటం: ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన
గాజా సిటీ: గాజా సిటీ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. దౌత్యపరమైన
Read Moreగోల్డెన్ టెంపుల్ మీద ఒక్క గీత పడనియ్యలే.. గాల్లోనే పేల్చేశాం: ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై పాకిస్తాన్ చేసిన డ్రోన్లు, మిసైళ్ల దాడిని మన ఆర్మీ, ఎయిర్&zw
Read Moreశాశ్వత సీజ్ ఫైర్ కోసం కృషి చేస్తం: భారత్, పాక్ ఘర్షణపై చైనా కామెంట్
బీజింగ్: భారత్, పాకిస్తాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ కోసం తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితు
Read Moreఅణ్వాయుధ బెదిరింపులు రాలేదు: పార్లమెంటరీ కమిటీకి మిస్రీ వివరణ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్తో నెలకొన్న ఘర్షణ సమయంలో అణ్వాయుధ దాడికి సంబంధించి ఎలాంటి సంకేతాలు అందలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి
Read More












