విదేశం

అడ్వకేట్తో పాటు రెండు సంస్థలకు నోబెల్ పీస్ అవార్డ్

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు కలిపి ఇచ్చారు. బెలారస్ కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బైల్యాట్‌స్కీతో పాటు రష్

Read More

పరిస్థితులు ఇలాగే ఉంటే అణు దాడి ముప్పు

ఇంత తీవ్రమైన అణు ముప్పు 60 ఏళ్ల తర్వాత ఇప్పుడే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాన్ హట్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న అణు బాంబు బెదిరిం

Read More

ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు, సర్ది సిరప్‌‌‌‌ల కలకలం

ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లలు చనిపోవడానికి ఇండియాలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన 4 సిరప్‌లే కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​వో చేసిన ప్రకటన సంచ

Read More

ఫ్రెంచ్ రచయితకు నోబెల్ బహుమతి

ఫ్రెంచ్ రచయిత అనీ ఎర్నాక్స్​(82) ను  నోబెల్ బహుమతి వరించింది. సాహిత్య రంగంలో ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ వెల్లడించింద

Read More

ఎన్నారై డాక్టర్ ఉదారత.. జీజీహెచ్కు భారీ విరాళం

గుంటూరు : కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి దానం చేయాలంటేనే ఆలోచించే కాలమిది. అలాంటిది తన సంపాదనలో రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు ఓ ఎ

Read More

థాయ్లాండ్‌ కాల్పులు.. 34 మంది మృతి..

బ్యాంకాక్‌ : థాయ్లాండ్‌లో దారుణం జరిగింది. నార్త్ఈస్ట్ర‌న్ ప్రావిన్సులోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌లో దుండగుడు కాల్పు

Read More

అమెరికాలో భారతీయుల కిడ్నాప్ కథ విషాదాంతం

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోయింది. కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయుల కథ విషాదాంతమైంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ నగరంలో కిడ్నాప్

Read More

66 మంది పిల్లల మృతి.. ఆ టానిక్లపై దర్యాప్తు

భారత్లోని మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారుచేసే నాలుగు దగ్గు, జలుబు సిరప్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అలర్ట్ జారీ చేసింది. గాం

Read More

దుబాయ్లో హిందూ దేవాలయం.. అద్భుతం

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా దుబాయ్ లో ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్ చేశా

Read More

రసాయనశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ 

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. 'ఇంజినీరింగ్​ టూల్స్​ ఫర్​ మాలిక్యూల్స్​ బిల్డింగ్స్' పరిశోధనలకు అవ

Read More

RSS ప్రధాన కార్యాలయంలో దసరా వేడుకలు

మహారాష్ట్ర: నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ (RSS) ప్రధాన కార్యాలయంలో విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన వ

Read More

ఉక్రెయిన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్..తాజా పరిస్థితులపై చర్చ

ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి మోడీ ఫోన్

Read More

ఫిజిక్స్లో ముగ్గురు శాస్త్రవేత్తలకు ‘నోబెల్’ 

భౌతిక శాస్త్ర  (ఫిజిక్స్)  విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు. 2022 సంవత్సరానికిగానూ  ఫిజిక్స్ విభాగంలో అలె

Read More