ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే..

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆల్ రౌండర్స్ అత్యధిక రేటుకు అమ్ముడు పోయారు.  ఈ సారి వేలంలో సామ్ కరన్ రూ. 18.50 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు 32 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు రూ. 132 కోట్లను ఖర్చు పెట్టాయి. ఇందులో 14 మంది విదేశీ ఆటగాళ్లను టీంలు సొంతం చేసుకొన్నాయి.  33 మంది మంది  ప్లేయర్లను ఏ ప్రాంఛైజీ కొనడానికి ముందుకు రాలేదు.

అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే..

  • జో రూట్
  • రిలీ రోసో
  • షకీబ్ అల్ హసన్
  • కుశాల్ మెండీస్, 
  • టామ్ బాంటన్ 
  • ఎస్ ముదీన్
  • అన్‌మోల్‌ ప్రీత్
  • మురుగన్ అశ్విన్
  • ఇజారుల్లా నవీద్
  • చేతన్ ఎల్‌ఆర్‌ ఖజూరియా, 
  • రోహన్ కున్నుమల్, 
  • హిమత్‌ సింగ్‌
  • విండీస్ బౌలర్ అకీల్ హోసీన్‌
  • ఆడమ్‌ జంపా,
  •  తబ్రిజ్ షంసి 
  • జో రూట్‌, రిలీ రోసో అన్‌సోల్డ్‌ 
  • షకిబ్ అల్‌ హసన్
  • శ్రేయస్‌ గోపాల్, 
  •  చింతల్ గాంధి, 
  • నవీద్