జైపూర్ : IPL సీజన్-12లో భాగంగా జైపూర్ వేదికగా శనివారం హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది రాజస్థాన్. కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. లివింగ్ స్టోన్, టర్నర్ లకు టీమ్ లో స్థానం కల్పించినట్టు చెప్పిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, సొంత మైదానంలో అభిమానులను నిరాశ పరచబోమని తెలిపాడు. హైదరాబాద్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేన్ విలియమ్సన్, సిద్ధార్థ్ కౌల్, వృద్ధిమాన్ సాహాలు టీమ్ లోకి వచ్చారు.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
A look at the Playing XI for #RRvSRH #VIVOIPL pic.twitter.com/mjfQQaDSgN
— IndianPremierLeague (@IPL) April 27, 2019