ముంబై : IPL సీజన్-12లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా గురువారం SRHతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ముంబై. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్రైజర్స్ మార్టిన్ గుప్టిల్ని, సందీప్ శర్మ స్థానంలో బాసిల్ థంపిని జట్టులోకి తీసుకుంది. ముంబై గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. ముంబై ప్లేఆఫ్స్కు వెళ్తుంది. సన్రైజర్స్ గెలిస్తే.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
A look at the Playing XI for #MIvSRH pic.twitter.com/jJBSySVg7M
— IndianPremierLeague (@IPL) May 2, 2019