చేపల వర్షం..ఎగబడ్డ జనం..

చేపల వర్షం..ఎగబడ్డ జనం..

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో చెరువు పక్కన ఉన్న సాయిరాం నగర్​లో చేపల వర్షం కురిసింది. వందల సంఖ్యలో చేపలు రోడ్లు, ఇంటి పైకప్పుపై వర్షపు చినుకులతోపాటు పడడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలామంది బకెట్లలో చేపలను సేకరించారు.