ఇటలీలో ఒక్కరోజే 743 మంది మృతి ఇటలీలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా బాధితుల చావుకేకతో దద్దరిల్లిపోతోంది. మంగళవారం ఒక్కరోజే ఆ దేశంలో 743 మంది వైరస్ కు బలయ్యారు. దీంతో మొత్తం చనిపోయిన వారిసంఖ్య 6,820కి పెరిగింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 69,176కి చేరింది. ఒక్కరోజులో 5,429 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 18,260 మందిని కరోనా బలి తీసుకుంది. కేసులు 4,08,913 నమోదయ్యాయి . ఒక్కరోజులోనే 30,131కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి . మూడు రోజుల్లోనే కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి .మొత్తంగా 1,07,073 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇటు స్పెయిన్ లో ఒక్కరోజులోనే 489 మంది వైరస్ కు బలయ్యారు.
ఇటలీలో ఒక్కరోజే 743 మంది మృతి
- విదేశం
- March 25, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం