చెన్నై : ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీతో జరిగిన లీగ్ మ్యాచ్ను జైపూర్ పింక్ పాంథర్స్ డ్రా చేసుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ 32–32తో డ్రా అయ్యింది. ఢిల్లీ రైడర్ అషు మాలిక్ 7 పాయింట్లు సాధించాడు. ఆరంభం నుంచి చెలరేగిన ఢిల్లీ.. జైపూర్ను రెండుసార్లు ఆలౌట్ చేసి 10–4, 20–10 లీడ్లో నిలిచింది. కానీ పట్టు వదలకుండా పోరాడిన జైపూర్ రైడర్లు అర్జున్ 11, అంకూష్ 7, భవానీ రాజ్పుత్ 4, అజిత్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 33–30తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. గుజరాత్ ప్లేయర్ రాకేశ్ 9 పాయింట్లు రాబట్టాడు.
ప్రొ కబడ్డీ లీగ్ .. జైపూర్, ఢిల్లీ మ్యాచ్ డ్రా
- ఆట
- December 28, 2023
మరిన్ని వార్తలు
-
టీ20 వరల్డ్ కప్ అంపైర్లుగా నితిన్, జయరామన్
-
నరైన్ మా సూపర్మ్యాన్ : షారూక్ ఖాన్
-
వన్డే, టీ20ల్లో టాప్లోనే టీమిండియా
-
103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
లేటెస్ట్
- రంజిత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు
- రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ
- మెట్రోలో 50 కోట్ల మంది జర్నీ
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ
- భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం
- ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్