గుంటూరు కారంలో సీనియర్​ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి

గుంటూరు కారంలో సీనియర్​ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి

మహేశ్​ బాబు(Mahesh babu) గుంటూరు కారం(Guntur karam)లో మూడో హీరోయిన్​ ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఇందులో శ్రీలీల(Sreeleela)తో పాటు మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్​గా వినిపిస్తున్న బజ్​ ప్రకారం కాజల్​ అగర్వాల్(Kajal agarwal)​ కూడా ఓ కీలక రోల్​లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సెకండ్​ హాఫ్​లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. 

గతంలో మహేశ్​తో కలిసి కాజల్​ నటించిన ‘బిజినెస్​మ్యాన్’ బ్లాక్​బస్టర్​ హిట్టందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడీ రిపీట్​ కానుందనే వార్త ఇంట్రెస్టింగ్​గా మారింది. ఇక కాజల్​ అగర్వాల్ తన భర్తతో వెకేషన్​లో బిజీగా ఉంది. త్వరలోనే షూటింగ్​లో జాయిన్​ కానుందట. మహేశ్​ 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.