కరీంనగర్
శ్రీరాములపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలు..యువకుడు సూసైడ్
కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లిలో ఘటన జమ్మికుంట, వెలుగు : ఆన్లైన్ బెట్ట
Read Moreపెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసుపై ఏసీబీ రైడ్స్ .. సిబ్బంది నుంచి రూ.60, 450 స్వాధీనం
ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడి పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మాత్తుగా సోదాలు చేశారు. డ్యూటీలో ఉన్న సిబ
Read Moreమానకొండూరులో ఉద్రిక్తత
డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ ధర్నా రుజువులు చూపాలంటూ ఆందోళనకు దిగిన కాం
Read Moreపోక్సో కేసులో టీచర్ కు 17 ఏండ్ల జైలు శిక్ష .. పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు సంచలన తీర్పు
పెద్దపల్లి, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి17 ఏండ్లు జైలు శిక్ష, రూ. 1.50 లక్షల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ట్రాక్కోర్టు గురువారం తీర
Read Moreరూ.26 వేల కోట్ల సింగరేణి బకాయిలు చెల్లించాలి : వి.సీతారామయ్య
ఏఐటీయూసీ ప్రెసిడెంట్వి.సీతారామయ్య డిమాండ్ గోదావరిఖని, వెలుగు : బొగ్గు, విద్యుత్నువాడుకున్నందుకు సింగరేణికి ఇవ్వాల్సిన రూ.26 వేల కోట్ల బకాయిలను ప
Read Moreకరీంనగర్ జిల్లా సర్కార్ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగినయ్
నిరుటితో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 24 శాతం పెరిగిన ఎన్రోల్మెంట్ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 39 శాతం పెర
Read Moreరాజన్న ఆలయానికి తగ్గిన భక్తులు .. ఆషాఢ మాసం ఎఫెక్ట్తో వెలవెల
వేములవాడ, వెలుగు: ఆషాడ మాసం షురూ కావడంతో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మొన్నటిదాకా భక్తులతో ఆలయం రద్దీగా కనిపించింది. ఆలయ అభివృద్
Read Moreసింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులకు .. కొత్త క్వార్టర్లు .. డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ పద్ధతితో నిర్మాణం
1,003 క్వార్టర్ల నిర్మాణానికి మేనేజ్ మెంట్ నిర్ణయం శిథిలావస్థకు చేరిన వాటిస్థానంలో కొత్త క్వార్టర్లు గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాల
Read Moreఓటర్ లిస్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పేరు తొలగింపు
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పేరును ఎన్నికల ఓటరు జాబితా నుంచి తొలగించారు రెవెన్యూ అధికారులు. ఈ మేరకు చెన్నమనేని రమేష్ బాబ
Read Moreజూన్ 29న రాజన్న కోడెల పంపిణీ .. అర్హులైన రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
వేములవాడ, వెలుగు: వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో 250 కోడెలను ఈ నెల 29న పంపిణీ చేయనున్నట్లు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి, జిల్లా పశ
Read Moreతిమ్మాపూర్ గ్రామంలో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని హనుమాన్ సాయి రైస్ మిల్ పై మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్&zw
Read Moreరాజన్న కోడెల కోసం పచ్చి గడ్డి పెంచాలి : సందీప్ కుమార్ ఝా
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న కోడెల కోసం పచ్చి గడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం
Read Moreఎమర్జెన్సీతో దేశ ప్రజలు ఇబ్బంది పడ్డారు : సీహెచ్ విద్యాసాగర్ రావు
మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కరీంనగర్ సిటీ, వెలుగు: అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించ
Read More












