కరీంనగర్
రూ. కోటి బోట్.. వాడకంలో లేట్
లోయర్ మానేరు డ్యామ్ లో నిరుపయోగంగా బోట్ జెట్టీ నిర్మించకపోవడంతో ఉపయోగించలేని దుస్థితి మిగతా బోట్లకూ రిపేర్లు.. పట్టించుకోని టూరిజం ఆఫీసర్
Read Moreబోనాలు, పోతరాజు, హర్యానా సంస్కృతి.. కరీంనగర్లో నో బ్యాగ్ డే కార్యక్రమంలో ఆకట్టుకున్న ప్రోగ్రామ్స్
జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసందే. రోజూ కేజీలకొద్దీ బ్యాగులు మోస్తూ ఇబ్బంది పడే విద్యార్థ
Read Moreవేములవాడ పట్టణంలో మళ్లీ కూల్చివేతలు మొదలు
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులను మళ్లీ శుక్రవారం అధికారులు మొదలుపెట్టారు. మొత్తం 322 నిర్మాణాల్లో 253 తొలివిడతలో కూల్చివేయగా
Read Moreకరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ గుండెపోటుతో మృతి
కరీంనగర్ క్రైం, వెలుగు: గుండెపోటుతో కరీంనగర్ పోలీస్ టైనింగ్ సెంటర్ డీఎస్పీ మృతి చెందాడు. టౌన్ లోని కట్టరాంపూర్ కాలనీకి చెందిన డీఎస్పీ జీదుల మహేశ
Read Moreప్రత్యేక అవసరాలున్న పిల్లలను భవిత కేంద్రాలకు పంపాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను జిల్లాలోని భవిత కేంద్రాలకు పంపించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం సిట
Read Moreబాలికపై లైంగికదాడికి యత్నించిన మేనమామ
తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తిమ్మాపూర్, వెలుగు : కాలేజీకి తీసుకెళ్తానని మేనకోడలిని బైక్ ఎక్కించుకున్న యువకుడు ఆమెప
Read Moreమున్నూరుకాపు ఆఫీసర్లపైనే ఏసీబీ దాడులా ?
ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్, ఈఈ నూనె శ్రీధర్, హెచ్ఎండీఏ ఆఫీసర్ బాలకృష్ణపై అక్రమ కేసులు వారు లంచం తీసుకోకున్నా.. కావ
Read Moreహుజూరాబాద్ బీజేపీలో వర్గ పోరు
ఈటల, బండి అనుచరుల పోటాపోటీ సమావేశాలు హుజూరాబాద్పై ఫోకస్ పెంచిన కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యక్తుల పేరుతో గ్రూపులు కడి
Read Moreకోరుట్ల మున్సిపల్ ఆఫీసులో ఆర్జేడీ తనిఖీ
కోరుట్ల, వెలుగు: మున్సిపల్ అధికారులు రూల్స్ ప్రకారమే నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్
Read Moreరామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు 216వ ర్యాంక్
గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్చ సర్వేక్షణ్ 2024-–25 ర్యాంకుల్లో రామగుండం కార్పొరేషన్ ఉత్తమ ర్యాంక్ సాధి
Read Moreమహిళలు ఆర్థికంగా బలపడాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర/బోయినిపల్లి, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా
Read Moreసర్వారెడ్డిపల్లిలో తాగునీటి కోసం వాట్సప్ ఉద్యమం
గంగాధర, వెలుగు: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి ఎస్సీ కాలనీవాసులు మంచినీటి కోసం సోషల్మీడియా వేదికగా కొన్నినెలలుగా ఉద్యమం చేస్తున్నారు. తాగునీటి కష్టాలప
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల/ధర్మపురి, వెలుగు: బీసీలకు 42శాతం రిజర్వేషన్అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్&
Read More












