హైదరాబాద్, వెలుగు: జోనల్ సిస్టం, ఉద్యోగుల విభజనలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించింది. స్పౌజ్, పరస్పర బదిలీలు, ఉద్యోగులు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ వెల్లడించారు. బుధవారం ప్రగతి భవన్ లో సీఎంతో భేటీ అయి, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వీటిపై నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారని తెలిపారు.
స్పౌజ్ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్
- తెలంగాణం
- January 20, 2022
లేటెస్ట్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
- MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్