ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత ఊహించని ఇచ్చంత్రం

ప్రభుత్వం ఏర్పడిన  ఎనిమిదేళ్ల తర్వాత ఊహించని ఇచ్చంత్రం

పాలిటిక్స్ లో ఉన్నోళ్లు ఇచ్చిన హామీలు అమలు చేసి అందరినీ సంతృప్తి పరచడం కష్టమేనని అంటుంటారు. వాళ్లు ఎన్నిచెప్పినా.. తమ దగ్గరోళ్లు, తమ పార్టీ వాళ్లకే చేస్తారన్న విమర్శ వస్తూనే ఉంటుంది. మన రాష్ట్రంలోనూ అదేజరిగింది. అయితే ఎనిమిదేళ్లల తర్వాత ఊహించని ఇచ్చంత్రం కూడా జరిగింది. ఒక్క పదవి మాత్రం కనీసం అర్హులకు దక్కిందని అధికార పార్టీలోనే ఆసక్తిగా చెప్పుకున్నారు.