తెలంగాణను కల్వకుంట్ల, ఓవైసీ ఫ్యామిలీ ఏలుతుంది

తెలంగాణను కల్వకుంట్ల, ఓవైసీ ఫ్యామిలీ ఏలుతుంది

రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదు అన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం, ఒవైసీ ఫ్యామిలీ ఏలుతుందని మండిపడ్డారు. ఈ రెండు కుటుంబాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్నారు. హైదరాబాద్ అంబర్ పేట నియోజకర్గంలో పర్యటించారు కిషన్ రెడ్డి. బర్కత్ పుర – అంబర్ పేట  జిల్లా అధ్యక్షుడు  గౌతమ్ రావు పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరయ్యారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అటెండయ్యారు.

దేశంలో నియంత పాలన నడుస్తుంది

తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు.. 10 మంది మృతి

దేశంలో 65 లక్షలు దాటిన కేసులు .. రికవరీ 55 లక్షలు