దుబాయి: ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. మొన్న పాకిస్థాన్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇవాళ ఆఫ్గనిస్థాన్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో కేవలం 53 బంతుల్లో సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. మొత్తం 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో ఇండియా 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ 122 పరుగుల్లో 84 రన్స్ బౌండరీ (ఆరు 6, 12 ఫోర్లు) రూపంలో వచ్చాయి. ఇక 200 స్క్రైక్ రేట్ తో ఆఫ్గానిస్థాన్ బౌలర్లను కోహ్లీ ఊచకోత కోశాడు. 1020 రోజుల (దాదాపు మూడేళ్లు ) తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.
ఆఫ్గానిస్థాన్ పై కోహ్లీ సెంచరీ
- విదేశం
- September 8, 2022
లేటెస్ట్
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...