కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆదివార వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అయితే చలువ పందిళ్లు చాలకపోవడంతో ఎండలో నిల్చున్నారు. ఈ విషయంలో ఆలయ ఈవో బాలాజీని వివరణ కోరగా.. భక్తులు ఎక్కువగా రావడంతో పందిళ్లు సరిపోలేదని, పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తామన్నారు.
కొమురవెల్లిలో ఎండలోనే భక్తులు
- మెదక్
- June 12, 2023
లేటెస్ట్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు
- మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్
- బెంగళూరు రేవ్ పార్టీ.. ఫామ్హౌజ్ ఓనర్కు నోటీసులు
- ఈ చైనా వాళ్ల దుంపతెగ : ఐస్ క్రీంను బాతు గుడ్లతో తింటున్నారు..
- Amitab Bachchan: నాగ్ అశ్విన్ ఆలోచనాశక్తి అద్భుతం.. కల్కి సినిమాపై బిగ్ బి ప్రశంసలు
- యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
- సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- Devara: దేవర మూవీ కథ చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అలా అయితే థియేటర్స్లో పూనకాలు కన్ఫర్మ్
- హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లపై కొనసాగుతున్న దాడులు
Most Read News
- మిథాలీ రాజ్తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...
- T20 World Cup 2024: నాయకుడిగా బాబర్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్
- T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్
- పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..
- డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే
- ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చాలా ఈజీ.. వివరాలిగో..
- అవినీతి ఆరోపణలు.. ఆరుగురు ఆఫీసర్లపై సర్కార్ వేటు
- SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ఫైనల్ల్లో సన్రైజర్స్