
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గైనకాలజిస్ట్ లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న కేటీఆర్ హాస్పిటల్ కు వచ్చారు. డాక్టర్లు లేక…, గర్భిణులను కరీంనగర్ కు రిఫర్ చేయడంతో వారు అక్కడికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్నారు.


