సీతారామన్‌‌ను కలిసిన కుమార్‌‌‌‌ మంగళం బిర్లా

సీతారామన్‌‌ను కలిసిన కుమార్‌‌‌‌ మంగళం బిర్లా

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో ఢిల్లీలోని పార్లమెంట్‌‌ హౌస్‌‌లో సమావేశమయ్యారు.  వొడాఫోన్ ఐడియా (వీ) లో 33.44 శాతం వాటాను ప్రభుత్వం పొందనుండడంతో  ఆయన మీటింగ్‌‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. 

కంపెనీ స్పెక్ట్రమ్‌‌, ఏజీఆర్ బకాయిలపై వడ్డీ రూ.16,133 కోట్లను చెల్లించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ వడ్డీకి బదులుగా షేర్లను ఇష్యూ చేయాలని ప్రభుత్వం అడగగా,  ఇందుకు కంపెనీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. కానీ, డీల్‌‌ ఇంకా పూర్తి కాలేదు.  

ALSO READ:రెనాల్ట్‌‌‌‌ నిస్సాన్ చెన్నై ప్లాంట్‌‌‌‌ నుంచి 25 లక్షల కార్లు