న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అడిగింది. రైతులపై కారు దూసుకెళ్లిన ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఎంతమందిని అరెస్ట్ చేశారనే వివరాలతో కూడిన రిపోర్టును 24 గంటల్లోపు తమకు సమర్పించాలని యూపీ సర్కారును అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో నిందితులు ఎవరు, ఎవరెవర్ని అరెస్టు చేశారనే వివరాలను చెప్పాలని కోర్టు సూచించింది. దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని మండిపడిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది. కాగా, లఖీంపూర్ ఘటనపై విచారణకు ఆదేశించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు.. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది.
ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పాలె
- దేశం
- October 7, 2021
లేటెస్ట్
- వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ
- పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి
- కొండలు కావివి.. చెత్త గుట్టలు!
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- మోరీలు తీస్తలేరు..ఫాగింగ్ చేస్తలేరు..!
- పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ
- ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడియోలు బయటపెట్టారు
- లోక్ సభ ఎన్నికలను సక్సెస్ చేయాలి : కలెక్టర్లు హరిచందన
- ఫోన్ ట్యాపింగ్ బాధితులెందరో!
- ఖమ్మం టికెట్పై నువ్వా, నేనా .. పట్టువీడని భట్టి, పొంగులేటి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!