లేటెస్ట్

GHAATI: అనుష్క-క్రిష్ మూవీ వచ్చేస్తోంది.. ‘ఘాటి’ రిలీజ్ ఎప్పుడంటే?

అనుష్క శెట్టి లీడ్ రోల్‌‌లో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు

Read More

భూ పట్టా అందుకున్న ఆనందం

కామారెడ్డి, వెలుగు : ‘భూభారతి’తో సమస్యలు పరిష్కారమై సర్టిఫికెట్లు చేతిలోకి రావటంతో రైతులు ఆ పట్టాలను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పైలట్

Read More

నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు .. 7 తులాల బంగారం .. రూ. 2 .50 లక్షలు పోలీసులకు అప్పగింత

జగదేవ్‌‌పూర్ ( కొమురవెల్లి), వెలుగు: బస్సులో ఓ ప్రయాణికుడు బ్యాగ్ మరిచిపోగా అందులో 7 తులాల బంగారం, రూ. 2.50 లక్షల నగదును ఆర్టీసీ ఉద్యోగులు ప

Read More

Gold Rate: మళ్లీ గోల్డ్ రేట్ల సీక్రెట్ ర్యాలీ.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పరిణామాల్లో ప్రధానంగా ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం, రష్యా-ఉక్రెయిన యుద్ధం ప్రస్తుతం బులియన్ మార్కెట్లను అత్యధికం

Read More

నిజాంపేట మండలంలో రూ.2 కోట్లతో బీటీ రోడ్డు పనులు

నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా చిన్న నిజాంపేటకు త్వరలోనే బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని పీఆర్ సూపరింటెండెంట్ ఇంజనీర

Read More

వృద్ధులపైకి దూసుకెళ్లిన కారు..భూపాలపల్లి జిల్లా గంగారంలో ఘటన

ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు ఇంటిముందు మాట్లాడుకుంటుండగా ప్రమాదం  బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మృతదేహాలతో ధర్నా పట్టించుకోని పోలీస

Read More

సిద్దిపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఫ్లాగ్ మార్చ్ : ఏసీపీ రవీందర్ రెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రె

Read More

సిద్దిపేట జిల్లాలో ఇయ్యాల (జూన్ 3) నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

సిద్దిపేట, వెలుగుః జిల్లా వ్యాప్తంగా మంగళ వారం నుంచి ఈనెల 20 వ తేదీ వరకు భూ సమస్యలపై అధికారులు  గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నార

Read More

మెదక్ లో ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌తో అప్పులపాలై యువకుడు సూసైడ్

మెదక్, వెలుగు : ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌ కారణంగా అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌ పట్

Read More

కొమురవెల్లి మల్లికార్జున స్వామి .. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి నిత్యాన్నదాన పథకానికి ఆదరణ పెరుగుతోందని  మల్లన్న ఆలయ ఈవో  ఎస్.అన్నపూర్ణ అన్నారు.  

Read More

హైదరాబాద్‌లో కేంద్రమంత్రిని కలిసిన బీజేపీ నాయకులు

కొమురవెల్లి, వెలుగు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ లో బీజేపీ జిల్లా, మండల

Read More

నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం : హర్కర వేణుగోపాల్ రావు

ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించాలి పలు చోట్ల జోరుగా విత్తనాల పంపిణీ నస్పూర్, వెలుగు: నాణ్యమైన విత్తనంతో వ్యవసాయంలో లాభాలు గడించవచ్చ

Read More

హస్తాల్ పూర్‌‌లో తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఆందోళన

వెల్దుర్తి, వెలుగు:  వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ గ్రామస్తులు అయిదు రోజులుగా తాగునీరు రావడం లేదని  ఆందోళన చేట్టారు.  రాష్ట్ర అవతరణ వేడ

Read More