
లేటెస్ట్
హయత్ నగర్లో MBBS సీట్ల ఘరానా మోసగాడు అరెస్ట్
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతోన్న ఘరానా మోసగాడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్ నగర్&l
Read Moreరాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్.. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read MoreDC vs KKR: చివరి ఓవర్లో హై డ్రామా: 106 మీటర్ల సిక్సర్.. 3 బంతులకు 3 వికెట్లు.. స్టన్నింగ్ క్యాచ్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లో తనదైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. పవర్ ప్లే లో కాస్త భారీగా పరుగులిచ్చినా డెత్ ఓవర్లో
Read MoreDC vs KKR: క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్: చమీర డైవింగ్ క్యాచ్ అదుర్స్.. మెండీస్ అనుకుంటే అంతకు మించి
ఐపీఎల్ 2025 లో స్టన్నింగ్ క్యాచ్ నమోదయింది. మంగళవారం (ఏప్రిల్ 29) కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్ దుష్మం
Read Moreన్యూజిలాండ్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రత నమోదు
వెల్లింగ్టన్: వరుస భూకంపాలు పలు దేశాలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్ లాండ్లో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. తా
Read Moreభారతీయులను వెంటాడుతున్న ప్రోటీన్ లోపం..పట్టణ ప్రజల్లో 73 శాతం
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించొచ్చు. ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని వాస్తవం. కారణాలు ఏ
Read MoreNDSA..NDA జేబు సంస్థ..ఈడీ, ఐటీని వాడినట్లే వాడుతున్నరు
ఎన్డీఎస్ ఏ ఎన్డీయే జేబుసంస్థగా మారిందనిఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ , బీజేపీ కుమ్మక్కై ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు
Read MoreDC vs KKR: బ్యాటింగ్లో దుమ్ము లేపిన కోల్కతా.. ఢిల్లీ ముందు ఛాలెంజింగ్ టార్గెట్!
ఐపీఎల్ 2025లో మంగళవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడింది. ఢిల్లీలోని అ
Read Moreమీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా..? నో టెన్షన్.. ఈ పద్దతిలో ఈజీగా మార్చుకోండి
మీ దగ్గర చిరిగిపోయినా, రంగులు అంటిన నోట్లు ఉన్నాయా..? వాటిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే.. మీలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Read Moreఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం..ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో ఏకపక్ష ఫీజుల నియంత్రణకు ఓ చట్టాన్ని తీసుకొస్తుంది. మంగళవారం (ఏప్రిల్ 29
Read Moreసంధ్య థియేటర్ తొక్కిసలాట: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్
సికింద్రాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు 5 నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స
Read Moreమే 2 ప్రధాని మోదీ ఏపీ టూర్: అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం
ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. మే 2 వ తేదీన 43 వేల కోట్ల విలువైన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తా
Read Moreవిశాఖలో పాక్ కుటుంబం.. తమను వెనక్కు పంపొద్దని వినతి..
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ దాడి తరువాత భారత ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో భాగంగా ఇండియాలో ఉండే పాక్ పౌరులు తక్షణమే ఖా
Read More