
లేటెస్ట్
వావివరసలు మరిచి ఇదేం పనిరా.. కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపిన తండ్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దారుణం రేగొండ, వెలుగు : కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి, ఇందుకు అడ్డుగా ఉన్నాడని కొడుకును
Read Moreసింగరేణిలో మెరిట్ స్కాలర్షిప్ రూ.10 వేల నుంచి 16 వేలకు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన సంస్థ హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇస్తున్న వార్షిక స్కాలర్షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి
Read Moreఅధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
మునగాల, వెలుగు : మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రాంబాబు మృతి చ
Read Moreపెళ్లై ఏడు రోజులే..భార్యతో హానీమూన్ కు వచ్చి ..ఉగ్రదాడిలో బలైన నేవీ అధికారి విషాదగాధ
జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి. టూరిస్ట్ స్పాట్ బైసారన్ లో టెర్రిరిస్టుల మారణహోమం. ఉగ్ర ముష్కరుల బుల్లెట్లకు 26 మంది బలయ్యారు. మంగళవారం అనంత్ నాగ్ జిల్లా ప
Read More35 హ్యుండై ఆరా సీఎన్జీ కార్ల డెలివరీ
హైదరాబాద్, వెలుగు: పర్యావరణానికి మేలు చేసే సీఎన్జీ కార్ల సరఫరా కోసం జేఎస్పీ హ్యుండై, సూర్య ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో భాగస్వా
Read Moreహీట్ వేవ్స్ వార్నింగ్!.. గతేడాదితో పోలిస్తే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
44 డిగ్రీల మార్క్ను చేరుకున్న టెంపరేచర్లు ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో భారీగా నమోదు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందన్న ఐఎండీ
Read Moreబంగ్లాదేశ్తో మొదటి టెస్టులో జింబాబ్వేకు ఆధిక్యం
సిల్హెట్&zwn
Read More‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్’.. క్యాప్షన్ బ్యాగ్తో బీజేపీ ఎంపీ
పార్లమెంటులో జేపీసీ మీటింగ్కు హాజరైన బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ: ‘‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్” అని రాసి ఉన్న హ్యాం
Read Moreసన్నబియ్యంతో పేదలకు మూడుపూటల భోజనం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : సన్నబియ్యంతో పేదలు మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు
Read Moreప్రతీకారం దక్కేనా! ఇవాళ (ఏప్రిల్ 23) ముంబైతో సన్ రైజర్స్ కీలక పోరు
హైదరాబాద్&zw
Read Moreరామ్దేవ్ షర్బత్ జిహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
బాబా వ్యాఖ్యలతో షాకయ్యామని కామెంట్ వ్యాఖ్యలు, వీడియోలను తొలగిస్తానన్న యోగా గురు న్యూఢిల్లీ: హమ్ దర్ద్ లేబరేటరీస్ కు చెందిన రూ అఫ్
Read Moreఅడ్వయిజర్లే ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నరు:ప్రియాంకగాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అడ్వయిజర్సే తప్పుదోవ పట్టిస్తున్నరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాజకీయ కారణాలతో కేంద్ర దర్
Read Moreసూర్యాపేట జిల్లాలో వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా వడ్లు కొనడం లేదని ఆగ్రహం సూర్యాపేట – దంతాలపల్లి రోడ్డుపై ముళ్ల కంచె వేసి ధాన్యాన్ని తగులబెట్టిన రైతులు 
Read More