లేటెస్ట్
పటాన్చెరులో స్కూల్ బస్సు కింద పడి యువతి మృతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూల్ బస్సు కింద పడి యువతి మరణించింది. వివరాల ప్రకారం.
Read Moreడిగ్రీ అర్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..
సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR NIO) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, డిప్లొ
Read Moreరాయిపల్లి బ్రిడ్జికి నిధులు మంజూరు చేయాలి..సీఎంను కోరిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం రాయిపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవార
Read Moreప్రసార భారతిలో ఉద్యోగాలు.. జీతం 30వేలు.. జర్నలిజం చేసిన వారికి అవకాశం..
ప్రసార భారతి కాపీ రైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లకు చివరి తేదీ
Read More‘రైతులకు అందుబాటులో యూరియా’ : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: రైతులకు సరిపడా యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహి
Read Moreక్యాసినో మాయ.. అప్పుల తిప్పలు.. యాదాద్రి టూ గోవా..
రెగ్యులర్గా టూర్లు.. ఒక్కరిని తీసుకెళ్తే ఏజెంట్ కు రూ. 10 వేలు కమీషన్ యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా నుంచి గ
Read Moreసూర్యాపేట జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని రైతుల ఆందోళన
సూర్యాపేట, వెలుగు; సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో అక్రమ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన చేపట్ట
Read Moreచైనీస్ మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్పీ నరసింహ
ఎస్పీ నరసింహ సూర్యాపేట, వెలుగు: పతంగులు ఎగురవేయడానికి చైనీస్ మాంజాను ఉపయోగించవద్దని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం ప్రకటనలో త
Read Moreరెండు రోజుల్లో రూ.22వేలు తగ్గిన వెండి.. కొత్త ఏడాదిలో ధర ఇంకా పడుతుందా..?
డిసెంబర్ నెల చివరికి వస్తున్న వేళ రెండు రోజులుగా స్పాట్ మార్కెట్లో వెండి రేట్లు భారీగా పతనం కావాటంతో రిటైల్ మార్కెట్లలో కూడా ఆ తగ్గింపు కనిపించింది. ద
Read Moreగురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం : అడిషనల్ కలెక్టర్లు
ఖమ్మం టౌన్,వెలుగు : గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు వచ్చే ఏడాది జనవరి 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ కలెక
Read Moreనేషనల్ హైవేపై ట్రాఫిక్ సమస్య తలెత్తొద్దు : ఎస్పీ శరత్ చంద్రపవార్
చిన్నకాపర్తి, చిట్యాల పరిధిలోని గుంతల రోడ్లను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్ ‘వెలుగు’  
Read Moreయాదగిరిగుట్టకు రావాలనిగవర్నర్ కు ఆహ్వానం : ఈవో వెంకటరావు
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వాన పత్రిక అందజేసిన ఈవో వెంకటరావు యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం, అధ్యయనోత్
Read Moreఆదివాసీల ఐక్యత ఆదర్శనీయం : పీవో బి.రాహుల్
పీవో బి.రాహుల్ భద్రాచలం,వెలుగు : ఆదివాసీ మహిళలు స్వశక్తితో కుటీర పరిశ్రమలు నెలకొల్పి, వారి కుటుంబాన్ని పోషించ
Read More













