లేటెస్ట్

అఫ్ఘానిస్థాన్​ ఇప్పుడైనా శాంతిస్తుందా?

అక్కడ తుపాకీ పేలని రోజు ఉండదు. జనం రాకెట్​ లాంచర్లు చేసే శబ్దాలకు అలవాటు పడిపోయారు. రోజుకు కనీసం పాతిక మంది అమాయకులు బలైపోయే అఫ్ఘాన్​​లో ఇప్పుడు సైలెం

Read More

ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం

ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం మద్యం మత్తు లో దారుణానికి పాల్పడిన నిందితుడు భూపాలపల్లి జిల్లాలో ఘటన మొగుళ్లపల్లి, వెలుగు: ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు

Read More

కరోనాతో చైనాలో ఆగిన ఉత్పత్తి.. మొబైల్స్​కు దెబ్బ

న్యూఢిల్లీ:  గత కొన్నేళ్లుగా పుంజుకుంటున్న మన మొబైల్స్‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌కు కొవిడ్‌‌‌‌ దెబ్బ తగలనుంది. ఇండియాలో తయారయ్యే మొబైల్‌‌‌‌ ఫోన్లకు కాంప

Read More

పురుగు మందులు ఎక్కువ కొడుతున్నరు

వరి, పత్తి పంటలకే అధిక వాడకం వరికి 28 శాతం, పత్తికి 20 శాతం  రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వాడకం మితిమీరుతున్న కెమికల్స్… రూల్స్​ పాటించని

Read More

చావమంటరా.. అన్నల్లో చేరమంటరా?

మమ్మల్ని ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నరు భూములు సాగు చేసుకోనివ్వడం లేదు కలెక్టర్ ఎదుట మీనాజీపేటగ్రామస్తుల ఆవేదన మహాముత్తారం, వెలుగు: ‘‘తాత ముత్తాతల కా

Read More

అగ్గువకే బండ్లు..నో స్టాక్ బోర్డ్ లు పెట్టేస్తున్న ఆటోమోబైల్ కంపెనీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఎస్‌‌‌‌–3 వాహనాలు గుర్తున్నయా..? 2017లో బండ్లు అగ్గువకే అమ్ముతున్నరంటే కొనుగోలుదారులు షోరూమ్‌‌‌‌ల ముందు బారులుదీరిన్రు.. షోరూ

Read More

లక్ష ఫైన్ కట్టండి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర  మున్సిపల్‌‌ శాఖ మంత్రి కేటీఆర్.. తనను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఇద్

Read More

నిర్భయ కేసు దోషి పవన్ పిటిషన్ పై నేడు విచారణ

న్యూఢిల్లీ: నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టు కున్న క్యురేటివ్ పిటిషన్ ను సోమవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ రమణ చా

Read More

ఫ్లైట్ ఎకానమీ క్లాస్​లో స్లీపింగ్ బెడ్స్

ఫ్లైట్​లో ఇప్పటి  వరకు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్​లకే పరిమితమైన స్లీపింగ్ బెడ్స్ ఎకానమీ క్లాస్​లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం న్యూజిలాండ్​క

Read More

సీఎం కేసీఆర్ మాయలోడు.. డబుల్ బెడ్రూంల కోసం ఉద్యమం చేస్తా: రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ వెలుగు: రాష్ట్రంలో డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని అత్యవసర పరిస్థితి గా గుర్తించి, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించి యుద్ధప్రాతిపదికన

Read More

మలేసియా నుంచి వచ్చి కేరళలో కన్నుమూత

కోవిడ్​(కరోనా వైరస్​ డిసీజ్​)తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా చైనాలో ఎక్కువ మంది చనిపోతుండగా, ఇప్పుడు వేరే దేశాల్లోనూ మరణాల

Read More

‘సామ్నా’ ఎడిటర్ గా రష్మీ థాక్రే

ముంబై : శివసేన పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’ కు ఎడిటర్ గా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య రష్మీ థాక్రే నియమితులయ్యారు. సామ్నా సండే ఎడిషన్ లో ఎడి

Read More

ఇయ్యాల్టి నుంచే : హాట్ హాట్ గా పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ, వెలుగు: సీఏఏ ఆందోళనలు, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్​బడ్జెట్​ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్

Read More