లేటెస్ట్

ఐపీఎల్ మ్యాచ్ ల‌పై 29న‌ క్లారిటీ..?

ముంబై: క్రికెట్ అభిమానుల‌కు మాంచి కిక్కునిచ్చే ఐపీఎల్ ఈ సారి క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన విష‌యం తెలిసిందే.

Read More

జడేజా రాణించడం ఇండియాకు కీలకం

రాబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో టీమిండియా గెలవాలంటే రవీంద్ర జడేజా రాణించడం కీలకమని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. భారత జట్టులో జ

Read More

భారత వేరియంటా?.. కాంగ్రెస్ దేశాన్ని అవమానిస్తోంది

న్యూఢిల్లీ: భారత కరోనా వేరియంట్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయ్యింది.  ఇది దేశాన్ని అవమానించడమేనని కేంద్

Read More

పెళ్లిలో మాస్కుల దండ‌లేసుకుని..క‌రోనాపై అవేర్ నెస్

ఆదిలాబాద్ జిల్లా: క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో వ‌దూవ‌రులు వినూత్నంగా ఆలోచించారు. అదిలాబాద్ జిల్

Read More

ఆనందయ్య మందుపై ఉత్కంఠ.. రేపు ఐసీఎంఆర్ బృందం పరిశీలన

మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు:ఆనందయ్య ఐసీఎంఆర్ నివేదిక వచ్చాక ప్రభుత్వ సూచన మేరకు పంపిణీ: ఆనందయ్య అనవసర ఆరోపణలొద్దు.. మెడికల్ మాఫియాకు లొ

Read More

ప్రాజెక్టుల నిర్మాణం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి

ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సింగారం దగ

Read More

ఒకే రోగిలో వైట్ ఫంగ‌స్, బ్లాక్ ఫంగ‌స్ గుర్తింపు

మ‌ధ్య‌ప్ర‌దేశ్: క‌రోనా నుంచి కోలుకున్న కొంద‌రిలో ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్ ఇబ్బంది పెడుతుండ‌గా..దాని కంటే డ

Read More

కరోనా తగ్గినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నయ్!

కరోనా వచ్చుడేమో కానీ దాని వెంట వస్తున్న తంటాలు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. సాధారణ లక్షణాలున్నప్పుడు కొన్ని మందులు వాడి ఎలాగో అలా బయటపడ్డామనుకుంటే ఆ త

Read More

రిహాబిలిటేషన్ సెంటర్ లో దారుణ హత్య

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆశా ఆఫీసర్స్‌ కాలనీలోని రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘట

Read More

అందుబాటులోకి బొల్లారం కరోనా ఆస్పత్రి

ప్రారంభించిన రేవంత్ రెడ్డి బొల్లారం కంటోన్మెంట్ లో కరోనా హాస్పిటల్ ను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మల్కాజ్ గిర

Read More

అస్సాంలో ఎన్ కౌంటర్.. 8 మంది మిలిటెంట్లు మృతి

అస్సాం రైఫిల్స్ కు డీఎన్ఎల్ఏ తీవ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మిలిటెంట్లను పోలీసులు మట్టుబెట్టారు. వీరిలో ఇంకో

Read More

ఛత్తీస్‌ఘడ్‌లో ఇండ్ల దగ్గరే ఇంటర్ పరీక్ష

కరోనా నేపధ్యంలో ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం తీసుకెళ్లి ఇంట్లో పరీక్ష రాసి 5 రోజుల్లోగా ఆన్సర్ షీట్ ఇవ్వాలి జూ

Read More

ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగించారు. ఈనెల 31 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈ ఒక్క వారం ప్రజలు సహకరించాలని

Read More