న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ నుంచి పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ చిన్నారులకు టీకాలు ఇవ్వడంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాలకు బదులు ముక్కులో ఇచ్చే నాసల్ వ్యాక్సిన్ ను వాడాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. పిల్లలను కాపాడుకునే క్రమంలో మేడిన్ ఇండియా నాసల్ వ్యాక్సిన్ లు గేమ్ చేంజర్ లుగా మారతాయని భావిస్తున్నట్లు సౌమ్య తెలిపారు. ఈ టీకా ఇవ్వడం వల్ల శ్వాస మార్గంలో ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు. అప్పట్లోగా పెద్దలకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా టీచర్లకు వ్యాక్సినేషన్ చేయాలని, తద్వారా కమ్యూనిటీ వ్యాప్తి తక్కువ కాగానే స్కూళ్లను తిరిగి ప్రారంభించొచ్చని సూచించారు.
పిల్లలకు నాసల్ వ్యాక్సినే కరెక్ట్
- దేశం
- May 23, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి