లేటెస్ట్
మాస్క్ పెట్టుకోని మాజీ ఎమ్మెల్యే.. ఫైనేసిన పోలీసులు
చట్టం అందరికీ సమానమే అంటూ ఓ ఎస్సై.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి జరిమానా విధించాడు. కర్మన్ఘాట్ చౌరస్తా వద
Read Moreకరోనాతో బెడ్ మీద భర్త.. సాయమడిగితే చున్నీ లాగిన అటెండర్
బీహార్ కోవిడ్ ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భర్త కరోనాతో ఆస్పత్రి బెడ్ మీద ఉంటే.. ఆమె చున్నీ పట్టి లాగాడు అక్కడే పనిచేసే అటెండర్. భర్త బెడ్ మీ
Read Moreకరోనాతో 10 మంది మావోలు మృతి
చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మావోయిస్టులకు కరోనా సోకింది
Read Moreభారత్ కు ట్విట్టర్ భారీ విరాళం
కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్. ఇందులో భాగంగా కరోనాపై పోరాట
Read Moreఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడం విషాదకరం
రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే
Read Moreనేరుగా 14 రాష్ట్రాలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: దేశంలోని 14 రాష్ట్రాలకు మే 1 నుంచే కోవాగ్జిన్ డైరెక్ట్ సప్లయ్ మొదలు పెట్టినట్లు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వెల్లడిం
Read Moreహైకోర్టు ఆగ్రహం..అంబులెన్స్ లను ఆపమని ఎవరు చెప్పారు.?
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించ
Read Moreరుయా ఘటనపై విచారణకు ఆదేశం
తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక సోమవారం 11 మంది చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదక ఇవ్వా
Read Moreపుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు
వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో ఉన్న పుట్ట మధును విడుదల చేశారు. పది రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న పుట్టా మధును మూడు రోజుల క్రితం
Read Moreరెండున్నర లక్షలకు చేరిన కరోనా మృతులు
దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు నాలుగు లక్షలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 29 వేల 942 మంది కరోనా బారిన పడ్డారు. ద
Read Moreతండ్రి తిట్టిండని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు
గచ్చిబౌలి,వెలుగు: అక్కాచెలెళ్లు మిస్సింగ్ ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. మణికొండ కేపీఆర్ కాలనీకి చెందిన భీమల్ సాహీ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ
Read MoreMBBS కు రూ.40 వేలు.. స్పెషలిస్ట్కు రూ.లక్ష
నర్సులకు రూ.23 వేలు.. ల్యాబ్టెక్నీషియన్కు రూ.17 వేల జీతం పోస్టుల సంఖ్య, కాంట్రాక్ట్ పీరియడ్, డ్యూటీ ప్ల
Read More




_X6IVQfYRPg_370x208.jpg)







